ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు...
భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే తీర్పుల�
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు బుధవారం రాత్రి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. బైసాకి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు. జస్టిస్ రమణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుమల తిరుపతి దేవస్థాన
దేశ న్యాయవ్యవస్థ మౌలికవసతుల్లో కనీస ప్రమాణాలు కొరవడ్డాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. మేధో హక్కుల వివాదాలను సమర్థంగా పరిష్కరించేందుకు ఉన్నత న్యాయస్థానాల్లోని ఖా�
దేశంలోని కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మరోసారి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా.. యూపీలో ఒక జిల్లాలోని సిటీ సివిల్ కోర్టుకు బిల�
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఓ నెల క్రితం ఒమిక్రాన్ సోకినా… ఇప్పటికీ తాను బాధపడుతూనే వున్నానని వెల్లడించారు. ‘మొదటి వేవ్ వచ్చిన సంద
అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఉచితాల బడ్జెట్.. సాధారణ బడ్జెట్ను దాటిపోతున్నదని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు అహేతుకమైన ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తును సీజ్ చేయాలని లేదా ఆయా పార్టీల రిజ�