తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని �
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురున్యూఢిల్లీ: మూడు హైకోర్టులకు బుధవారం కొత్తగా 14 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 12 మంది జ్యుడిషియల్ అధికారులు, ఒకరు న్యాయవాది, మరొకరు ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు జ్యుడిషియల్ అధికారులకు రాజస్థాన్ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియమించేందుకు పలువురి పేర్లను సుప్రీంకోర్టు చ�
న్యాయరంగంలో అతివల ప్రాతినిథ్యం పెరుగాలి నల్సా కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ కొలీజియం సిఫారసులకు త్వరగా ఆమోదం లభించాలి కేంద్రం సహకారం అందించాలన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: ఒక దేశంగా ‘మహి�
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన �
నేటి అవసరాలకు తగ్గట్టు మార్చాలి చట్టసభలకు సీజేఐ జస్టిస్ రమణ సూచన ఒడిశా లీగల్ సర్వీస్ అథారిటీ భవనం ప్రారంభం కటక్, సెప్టెంబర్ 25: ప్రజల అవసరాలను తీర్చేలా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చట్టసభ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్�
ప్రతిబింబించేలా కోర్టుల్లో మార్పు రావాలి పిటిషనర్ కేంద్రంగా వ్యవస్థ పని చేయాలి వలసవాద నియమాలను మార్చాలి భారత సీజే జస్టిస్ ఎన్వీ రమణ బెంగళూరు, సెప్టెంబర్ 18: భారత న్యాయవ్యవస్థను సాధ్యమైనంత త్వరగా దేశ �
కనీస సదుపాయాలు లేవు అందుకే ఎన్జేఐసీ అవశ్యం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అలహాబాద్, సెప్టెంబర్ 11: దేశంలో కోర్టులు ఇప్పటికీ కనీస సదుపాయాల్లేకుండా, శిథిలావస్థకు చేరుకొన్న భవనాల్లో పనిచేస్తున్నాయని సుప్రీంక�
ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్’ను ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ సెంటర్ కృషిచేస్
సోషల్మీడియా, వెబ్పోర్టళ్లలో విచ్చలవిడిగా బోగస్ వార్తలు కొన్ని మాధ్యమాల్లో పెడధోరణి ప్రతి విషయం మతం కోణంలోనే ఇది దేశానికి చెడ్డపేరు తెస్తున్నది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: �