మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చ�
కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వార్తలు రావడంపై సుప్రీంకోర్టు( Supreme Court ) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( CJI Ramana ) పార్లమెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సా�
ధన్బాద్, జార్ఖండ్: ఉదయాన్ని జాగింగ్కు వెళ్లిన ఓ డిస్ట్రిక్ట్ అండ్ అడిషనల్ జడ్జిని హత్య చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరగగా మొదట దీనినో ప్రమాదంగానే అందరూ భావించారు. హిట్ అండ్ రన్ కేసు నమ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీసీ సంఘాల వినతిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాలలకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
వైద్యులపై దాడులు బాధాకరం ఎవరిదో తప్పిదానికి వారిపై దాడులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస�
యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం 32 మంది శాశ్వత జడ్జీలు, 10 మంది అదనపు న్యాయమూర్తులు సత్వర న్యాయానికి సుప్రీం చీఫ్ జస్టిస్ చర్యలు అందులోభాగంగానే జడ్జీల సంఖ్య పెంపు 2.46 లక్ష�
వయోభారంతో కాళీపట్నం రామారావు కన్నుమూత తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాహితీవేత్త సీఎం కేసీఆర్తో సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, కే�
న్యాయవ్యవస్థకు గౌరవాన్ని తెచ్చారు ఆయన రాజ్యాంగ హక్కుల ఛాంపియన్ సొలీ సొరాబ్జీకి సీజేఐ ఎన్వీ రమణ నివాళి న్యూఢిల్లీ, మే 30: న్యాయవాదిగా, అనంతర కాలంలో న్యాయమూర్తిగా కొనసాగటానికి తనకు ప్రేరణగా నిలిచిన వ్యక్�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచారణలు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టు వర్చువల్ విధానంల�