దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. కాలేజీ రోజుల్లో అధ్యాపకులు, విద్యార్థుల మధ్య తలెత్తే వివాదాలనూ సామరస్యంగా పరిష్కరించి ‘�
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు ప్రజలకు మంగళవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభా
తిరుమల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం వీఐప�
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం
న్యూఢిల్లీ: తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన వారసుడి పేరును సిఫారసు చేయాల్సింది�