న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ అమృత్సర్లోని అత్తారి బోర్డర్ను విజిట్ చేశారు. పాకిస్థాన్ బోర్డర్ పాయింట్ను విజిట్ చేసిన తొలి సీజేఐగా ఆయన నిలిచారు. తన కుటుంబంతో కలిసి ఆయన రిట్రీటింగ్ సెర్మనీని వీక్షించారు. పంజాబ్లో ఉన్న జలియన్వాలా భాగ్ను కూడా ఆయన సందర్శించి ఫ్రీడం ఫైటర్లకు నివాళి అర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గోల్డెన్ టెంపుల్ను కూడా విజిట్ చేశారు.