Air India | అమృత్సర్-బర్మింగ్హామ్ మధ్య నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ117 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైందని.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో రామ్ ఎయి�
Golden Temple: స్వర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు చెందిన కేసులో పోలీసులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను అరెస్టు చేశారు. బెదిరింపు ఈమెయిల్స్ చేసిన అనుమానితుడిని శుభం డూబేగా గుర్తించారు.
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించారన్న వార్తల్ని భారత సైన్యం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వెంటనే స్వర్ణదేవాలయాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ డ్రోన్, క్షిప
Golden Temple | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్తో భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత పాక్ పంజాబ్ (Punjab)లోని అమృత్సర్ (Amritsar)లో గల స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) మిస్సైళ్లు, డ్రోన్ల�
Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.
Spurious Liquor : పంజాబ్లోని అమృత్సర్లో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతిచెందారు. మజితా ఏరియాలో ఈ ఘటన జరిగింది. మరో ఆరు మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
IND-PAK Ceasefire | భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత కొద్దిరోజులుగా కాల్పులు, మిస్సైల్ దాడులతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
Operation Sindoor: ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు.. పాక్కు చెందిన డ్రోన్లు భారీ సంఖ్యలో అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్లో కనిపించాయి. తక్షణమే భారతీయ సైన్యం స్పందించింది. ఆ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ యూని�
missile debris | అమృత్సర్ పరిధిలోని పలు గ్రామాల్లో క్షిపణి శిథిలాలు కనిపించాయి. వీటిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత