ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి ప�
AK-47 Rifle, 25 Pistols Seized | భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో భారీగా ఆయుధాలు లభించాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్ స్వ�
Amritsar : పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పంజాబ్లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది.
Priyanka Chopra | గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సంస్కృతిపట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది. హాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించినప్పటికీ, తన మూలాలను మరచిపోలేదని నిరూపిస్తూ ఆమె తాజాగా పంజాబ్లోని స్వర్ణ ద�
Gold Looted: జ్వలరీ అమ్మే వ్యక్తిపై కొందరు దాడి చేసి అతని నుంచి 60 లక్షలు ఖరీదు చేసే బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన అమృత్సర్లోని న్యూ ఫ్లవర్ స్కూల్ వద్ద ఇవాళ ఉదయం జరిగింది.
Air India | అమృత్సర్-బర్మింగ్హామ్ మధ్య నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ117 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైందని.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో రామ్ ఎయి�
Golden Temple: స్వర్ణ దేవాలయాన్ని పేల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు చెందిన కేసులో పోలీసులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను అరెస్టు చేశారు. బెదిరింపు ఈమెయిల్స్ చేసిన అనుమానితుడిని శుభం డూబేగా గుర్తించారు.
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించారన్న వార్తల్ని భారత సైన్యం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన వెంటనే స్వర్ణదేవాలయాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ డ్రోన్, క్షిప
Golden Temple | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్తో భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత పాక్ పంజాబ్ (Punjab)లోని అమృత్సర్ (Amritsar)లో గల స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) మిస్సైళ్లు, డ్రోన్ల�
Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.