పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్పేటలోని శిశువిహార్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దేవారిగూడెంలో గల అంగన్వాడీ 1, 2 క
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పార్వతి అన్నారు.
MLA Velma Bojju Patel | పేద కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
MPDO Visit | ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోటగిరి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం మాలివాడ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయ
పిల్లల మొట్టమొదటి రోల్మోడల్స్.. తల్లిదండ్రులే! మిమ్మల్ని చూసే మీ పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. మీరు చేసే ప్రతిపనినీ వాళ్లు నిశితంగా గమనిస్తారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పౌష్టికాహారం నేరుగా లబ్ధిదారులకు అందేలా ప్రత్యేక సర
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా క�
మనదేశంలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.