మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) కృష్ణవేణి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అంగన్వాడీ కేంద్రాలను �
పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిప�
పౌష్టికాహారంతోనే మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో సీడీపీఓ శ్రీజ ఆధ్వర్యంలో నిర్వహి
ప్రతి ఒక్కరూ అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం కోమట్లగూడెంలో గల
‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధన శక్తి పెరుగుతుందని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అశ్రిత స్వచ్ఛంద సం�
గర్భిణులు, బాలింతలతో పాటుగా అయిదేళ్ల లోపు చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారులు అధికంగా ఉన్నప్పటికీ.. చేపల వినియోగంపై అవగాహన లేకపోవడంతో తక్కువగా వినియోగిస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను తెలిపింది. రా�
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్ కే కవితా రాణి సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా జగిత్యాలలోని చిలుకవాడ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నా�
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్పేటలోని శిశువిహార్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దేవారిగూడెంలో గల అంగన్వాడీ 1, 2 క