ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. నవజాత శిశువుల సరైన అభివృద్ధికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఆధునిక శాస్త్ర సాంక
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
మహిళల ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఠంచనుగా పౌష్టికాహారం అందుతున్నది. వారి ఆరోగ్య సమాచారాన్ని అంగన్వాడీ టీచర్లు ఎప్
గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' లక్ష్యం దిశగా సాగుతున్నది. పైలట్ ప్రాజెక్టు కి�
‘గుడ్ మార్నింగ్ డియర్!’ అన్న శ్రీమతి పిలుపు, మనకు మేలుకొలుపు. ‘గుడ్ మార్నింగ్ తల్లీ!’ అని మన చిట్టితల్లిని ఎంత ముద్దుగా నిద్ర లేపుతామో కదా! అలాగే ఎవరిని కలిసినా ముందుగా.. ‘గుడ్ మార్నింగ్!’ అనో, ‘గుడ్�
తల్లి పాలు బిడ్డకు అమృతం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. బిడ్డ రోగాల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. పుట్టిన బిడ్డకు తల్లి పాలుపడితే బి
వైద్యశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యక్రమాలు పేదలకు ఉచితంగా మందులు, వైద్యపరీక్షలు రోగులకు ఇచ్చే మందుల్లో కొత్తగా 123 ఔషధాలు వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ డైట్ చార్జీల పెంపుతో రోగులకు ప
పరిశుభ్రమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు అనేక వ్యాధులను నివారించవచ్చని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం స�
మన దేశ జనాభా 140 కోట్లు. వీరిలో 100 కోట్ల మందికి పౌష్టికాహారం లభించటం లేదు. నరేంద్రమోదీ పాలనలో భారతీయులకు తినటానికి సరైన తిండి కూడా దొరకటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక వె
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాను మాతా, శిశు మరణ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక యశోద గార్డెన్లో పోషణ్ అభియ