రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం ప�
Nursing Officers | తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్
కొడంగల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ఆర్థిక శాఖ 363 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. మెడికల్ కాలేజీకి 117 పోస్టులు, కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానకు 199 పోస్టులు, నర్స�
వైద్యారోగ్య శాఖలో 2021 బ్యాచ్ నర్సింగ్ ఆఫీసర్లు/స్టాఫ్నర్సుల క్రమబద్ధీకరణ అస్తవ్యస్తంగా సాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రక్రియ ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ వందలాదిమంది ఆర్డ�
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల రచ్చ శనివారం కూడా కొనసాగింది. కోఠిలో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన తెలిపిన నర్సులు.. శనివారం డీపీహెచ్ కార్యాలయాన్ని ముట్
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ న�
కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
‘మేం ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7నప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు నర్సింగ్ అభ్యర్థులు నియామక పత్రాలు పొందుతూ మా కుటుంబ సభ్యులుగా మారిన వారి ముఖాల్లో సంతోషం చూడా�
నర్సింగ్ ఆఫీసర్లను (స్టాఫ్నర్స్) పోస్టుల నియామక ప్రక్రియలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలో నియమితులైన అభ్యర్థులకు తప్పుడు పేర్లతో మూవ
ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.