ఓట్లను అమ్ముకుంటే అవినీతిని ప్రోత్సహించినట్లేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదర్శ గ్రామం మరియపురాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిర్మల హృదయ వనంతోపాటు డంపింగ్ యార్డ�
ఉమ్మడి మండలంలో వచ్చే ఏడాది చేపట్టనున్న తొమ్మిదో విడుత హరితహారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వన నర్సరీల్లో మొక్కల పెంపకం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. పంట సాగుకోసం సబ్సిడీ ఇస్తూ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. దీంతో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతులు ప�
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.
చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తెలంగాణ పల్లె, పట్టణాలన్నీ హరితమయం అయ్యాయి. పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, అర్బన
స్కూల్ బస్లో మూడున్నరేండ్ల నర్సరీ విద్యార్ధినిపై బస్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు మహిళా సహాయకురాలు ప్రయత్నించింది.
ఏదైనా వినూత్నంగా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితముంటుంది. ఆలానే ఆలోచించి ఇక్కడో వన సంరక్షకుడు తమ ఊరి నర్సరీని పండ్ల మొక్కల ఫ్యాక్టరీగా మలిచాడు. తీరొక్క పండ్ల మొక్కలు ఇంటింటికీ అందిస్తూ వాటి బాగోగులు కూ
పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుత�
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర సర్కారు హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. అయితే ప్రతి సీజన్లో మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల
కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడ�
4.32లక్షల మొక్కలు సిద్ధం 24నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రతి నర్సరీలో 18,000 మొక్కలు వేసవిలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి యాచారం, మే6: పల్లెల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ట�