నర్సరీలో పెంచే ప్రతి మొక్క బతికేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను �
పల్లెల్లో పచ్చదనం మాయమైపోయింది. నర్సరీల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈజీఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన నర్సరీల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వచ్చ
నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా ఆకట్టుకుంటున్నది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలను అందుబాటులో ఉంచారు.
నర్సరీల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలు పెం చేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. అవన్నీ పచ్చగడ్డి పాలవుతున్నాయి. మండలంలోని భైరం
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్సింగ్తో �
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, గొల్లపల్లి గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను
హరిత లక్ష్యం ఖరారైంది. 2024 లో రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి యేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించేలా వివిధ శాఖలు చర్యలు చేపట్టాయి.
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా త్వరలో చేపట్టనున్న 9వ విడుత హరితహారానికి మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో ఇప్పటికే ఎనిమిది విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెల్లో పచ్చదనం వెల్లి
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగడం, వడగాలులు వీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది.