హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వార్-2’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ తొలి స్ట్రెయిట్ హిందీ చిత్రమిదే కావడంతో ఆయన అభిమాన�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా�
హృతిక్రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు.. వీళ్లు కాలు కదిపితే చాలు థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. అలాంటిది ఏకంగా వీరిద్దరూ కలిసి నువ్వానేనా అనే రేంజ్లో డ్యాన్స్లో పోటీపడితే ఇక ఆ పోరు ఆద్యంతం
అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్
Ed Sheeran Chuttamalle | బ్రిటిష్ పాప్ సింగర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran) తెలుగు పాటను పాడాడు. దేవరలోని చుట్టమల్లే చుట్టేస్తాందే పాటను సింగర్ షిల్పారావుతో కలిసి ఆలపించాడు.
ఖాన్లతో జత కట్టకుండా.. సోలోగా తొమ్మిదొందల కోట్ల హిట్ను కొట్టిన క్రెడిట్ శ్రద్ధా కపూర్ది. ‘స్త్రీ2’ తర్వాత బాలీవుడ్లో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్న
Dragon | ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ప్రశాంత్నీల్తో చేయబోయే సినిమాపైనే ఉంది. ఆ సినిమా అప్డేట్లకోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్' అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని టాక్
ఎన్టీఆర్-ప్రశాంత్నీల్ కలయికలో రూపొందనున్న చిత్రానికి ‘డ్రాగన్' అనే పేరు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారంలో షూటింగ్ మొదలుకానుంది. ఈ షూట్లో తారక్ కూడా జాయిన్ అవుతారని సమాచారం. తాజాగ
ఎంటీ రావు తెలివైనవాడు. మిస్ మేరీ అందగత్తె, అభిమానవతి. ఓ అనివార్యత ఈ ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది. ‘ఉదర నిమిత్తం’ రావు రంగం సిద్ధం చేస్తే.. అప్పు ముప్పు తప్పించుకోవడానికి మేరీ సాహసం చేస్తుంది.. సొంత భార్యాభర్త
గత 30 ఏండ్లుగా ఈ దుర్మార్గులు తనను వేధిస్తున్నారని దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) అన్నారు. తన పై మీకు ఎందుకు కక్ష ఎందుకని, తానే తప్పు చేశానని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. లక్షలా�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. శనివారం ఉదయం అన్న కల్యాణ్ రామ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దుండుగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి.. సైఫ్ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయకు ఆ�
తొందరపాటు చేటుకు దారితీస్తుంది. ఆలస్యం అమృతాన్ని విషం చేస్తుంది. నిత్య జీవితానికే కాదు.. సినిమాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే.. కాలజాలాన్ని అంచనా వేయకుండా చేసిన కొన్ని ప్రయోగాలు ఈ విషయాన్ని చాలాసా�