ఏడాదికి ఓ సినిమాను అభిమానులకు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఎన్టీఆర్. ఆయన నటిస్తున్న బాలీవుడ్ పానిండియా మల్టీస్టారర్ ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇ�
Shraddha Kapoor | వైవిధ్యమైన కథా చిత్రాలతో బాలీవుడ్లో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును తెచ్చుకుంది శ్రద్ధాకపూర్. ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైందీ భామ. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆ�
మెగా-నందమూరి అభిమానులకి మాంచి కిక్ ఇచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని కుదరలేదు. వారి ఫ్యామిలీస్ నుండి వచ్చిన రామ్ చరణ్- ఎన్ట�
NTR- Ram Charan | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వీరిద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.
War 2 Telugu Version | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం 'వార్ 2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
NTR- NEEL | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డ్రాగన్ అనే టైటిల్తో ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ప్రశాంత్ న�
Prakash Raj | జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్థాన్పై తప్పకుండా ప
నాలుగు దశాబ్దాల కింద ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి ఎలుగెత్తి చాటారు. అందరూ భేష్ అన్నారు. అన్నకు అధికారం కట్టబెట్టారు. గతాన్ని వర్తమానంలో ఇప్పటికీ కొందరు గుర్తుచేస్తూ ఉంటారు. ఈ విషయంలో తొలి స్�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించ�
Rajamouli | భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ఆయన కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదు. తీసిన ప్రతి సినిమా సెన్సేషన్. సినిమా సినిమాకి అంచనాలని పెంచేస్తూ హాలీవుడ్ రేంజ్ల�
Pahalgam Terror Attack | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత దారుణమైన ఉగ్రదాడి ఇదే.
ఎన్టీఆర్ ‘డ్రాగన్' షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇది నిజంగా ఆయన అభిమానులకు శుభవార్తే. ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తు�
NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఆ �
NTR |ఈ మధ్య టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఏదైన హీరో బర్త్ డే వస్తుందంటే చాలు సెలబ్రేషన్స్తో పాటు సదరు హీరో సూపర్ సినిమాలని రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కి మాంచి కిక్ ఇస్తున్నార