సాహిత్యంలో ఏ రచన అయినా పాఠకుడు మానసికంగా అనుభూతి పొందక పోతే అది వ్యర్థమే. అది కవిత్వమైతే మరింత క్లిష్టతరమవుతుంది. కవులు/రచయితలు కూడా నాలుగు కాలాల పాటు మనగలగాలనుకుంటే ఖచ్చితంగా పాఠకుడి మనసును చదివి అలరిం
అడుగులు నాలుగింతలు ముందుకే
మాటలు మబ్బులు దాటినై నిజమే
నేల మీద అరికాలానే,
బిగిసిన పిడికిలి బలంతోనే-
ఒట్టు తిన్న పానం
రెట్టపై దీక్షపట్టి బంగారు కలే
ఆకలి, అవమానం
ఒక్క నీటి జాలుకు కొట్టుకుపోయినై
ఆశ్చర్యాల