ఫెడ్ ఫీవర్ భారత్ మార్కెట్లను ఇంకా పట్టిపీడిస్తున్నది. ఫలితమే వరుస నాలుగు రోజుల నష్టాలు. శుక్రవారం రోజంతా 500 పాయింట్ల శ్రేణిలో లాభనష్టాల మధ్య దోబూచులాడిన బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 221 పాయింట్లు పతనమై 66,009
Stock Markets | వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది.
గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న �
Sensex | మార్కెట్ రికార్డుల ర్యాలీ మంగళవారం సైతం కొనసాగింది. ఇంట్రాడేలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 67,000 స్థాయిని తాకింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,800 పాయింట్లను అందుకుంది. ఈ స్థాయిల్ని �
అమెరికా ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గడంతో ఫెడ్ ఈ ఏడాది వడ్డీరేట్లు పెద్దగా పెంచకపోవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠాలకు చేరి కీలకమైన 1
ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,887 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి బ్రేక్అవుట్ జరిగినంతనే వేగంగా 19,500 స్థాయిని సైతం అందుకుంది. అయితే శుక్రవారం 19,524 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి భారీగా క్షీణించి 19,303 పాయింట్ల కనిష్ఠస్థాయిక�
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడం, కమోడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం తదితర సానుకూలాంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్ ర్యాలీ జరపగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 18,314 పాయింట
వరుసగా మూడోవారం సైతం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 229 పాయింట్లు లాభపడి 17,828 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి నెల ద్రవ్యోల్బణం అటు అమెరికాలోనూ, ఇటు భారత్లోనూ తగ్గడంతో బ్యాంకింగ్, ఆటో షేర్లు పెరగ్గా,
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం చల్లారడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్వేస్తుందన్న అంచనాలు నెలకొనడంతో గతవారం ప్రపంచ మార్కెట్లలో హఠాత్తుగా సానుకూల ట్రెండ్ ఏర్పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.