లండన్లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జెస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై మాజీ మంత్రి హరీశ్రావు పీపీటీని కార్యవర్గసభ్యులు టీవీ ద్వారా వీక్షించారు.
NRI | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
మహబూబ్నగర్ ఐటీ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులను మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. బుధవారం ఆమెరికాలో ఎన్ఆర్ఐ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్య�
MLC Kavitha | తెలంగాణ అస్థిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని.. ఈ చర్యను యావత్ తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్థికంగా, దృఢంగా అభివృద్ధి చెందాలంటే ఉచితాలు మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reedy) అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కొందరు పేదలకు, అర్హులకు అవసరమని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న స
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
చదువు విలువ తెలిసిన వారు ఖండాంతరాలు దాటి వెళ్లినా సొంతూరిపై ఆ విలువలను వెదలజల్లాలనుకున్నారు. పుట్టిన గడ్డకు మంచి చేయాలన్న తలంపుతో పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
NRI | తెలంగాణాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్తో జరిగిన ఎన్నారైల(NRI) సమావేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిస్తే ఎన్నారైలు వెల్లువలా వివిధ జిల్లాలలో పాల్గొంటున
విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణవాసులు రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. బుధవారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అ
హైదరాబాద్లోని బంజారాహిల్స్ (Banjara hills) పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు (Hit and Run Case) నమోదయింది. టోలిచౌకిలోని (Tolichowki) పారామౌంట్ కాలనీలో (Paramount colony) సూడాన్ (Sudan) దేశస్థులు తమ కారుతో ఓ బాలుడిని ఢీకొట్టారు.