ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్ మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్ ఉచిత విద్యుత్తు అందిస్తున్నది మనరాష్ట్రమే వాషింగ్టన్లో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 27: ‘ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివ�
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్) ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. దక్షి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం లండన్లో తెలంగాణ జాగృతి ఎన్నారై యూకే టీం ఆధ్�
సొంతూరిలో పాఠశాల అభివృద్ధికి కదలాలి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించండి న్యూజెర్సీలో ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ భేటీ విరాళాలు ప్రకటించిన 22 మంది ఐటీ నిపుణులు విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ ఏ రా
Minister KTR | రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఆదివారం తెల్లవారుజామున లాస్ఏంజిల్స్ చేర�
హైదరాబాద్, మార్చి 6 : మానవ వనరుల అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. వీటి కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అభివృద్ధి చ
మంచిర్యాల : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వివి�
నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ‘మన ఊరు- మన బడి’ �
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా న్యూజిలాం�
Minister KTR | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్త�
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న ఒక ప్రవాసీ మహిళకు అదృష్టం కలిసొచ్చింది. ఆమె కొనుగోలు చేసిన లాటరీ నెంబరుకు ‘బిగ్ టికెట్ అబుధాబి వీక్లీ డ్రా’ తగిలింది. దీంతో ఆమె ఏకంగా రూ.44.75 కోట్లు గెలుచుకుంది. కేరళకు చెందిన లీ�
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షలు విరాళంగా సమర్పించారు. శుక్రవారం ఆయన దేవ�
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక