బంజారాహిల్స్ : ఇంటి విక్రయం పేరుతో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ �
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు.
NRI Special | ఆగస్టు 15 నుంచి రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగ�
భారత సంతతికి చెందిన ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి.. అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా జిల్లా నుంచి ఆమె హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పోటీ చేయనున్నది.
మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించార�
తెలంగాణ దళిత బంధు | దళితుల సాధికారత సాధనకు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నారై | తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రమణకు మంచి రాజకీయ భవ�
భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గడంతో విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబ�
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం గత ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్�