తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్�
NREGS | మంథని, ఏప్రిల్ 26: తాము కష్టపడి పని చేసే దానికి విలువ లేకుండా కూలీ డబ్బులు తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఉపాధి హామీలు కూలీలు ఎంపీడీవో, ఈజీఎస్ కార్యాలయాల సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు.
Nregs | దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, నిర్వీర్యం చేసే పరంపర జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటికే ఏటేటా ఈ పథకంలో భాగంగా చేపట్టాల�
Nizamabad | ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్ర�
CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన �
మండలంలోని బాకారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి తహసీల్దార్ గౌతమ్కుమార్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామాల్ల
పల్లెల్లోని మట్టి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరా జ్ శాఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో మట్టి రోడ్ల �
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన తీ�
Palle Pragathi | హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ రాజ్( Panchayat Raj ), గ్రామీణాభివృద్ధి శాఖ( Rural Development ) ద్వారా అమలవుతున్న పలు పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shant Kumari ) మంగళవారం సమీక్షించారు. పల�