ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి, 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారు అవుతుందని అఖిల భారత వ్యవసాయ కా�
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ విబి జి రామ్ జి 2025 తీసుకురావడానికి నిరసిస్తూ సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నాయకులు నల�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నద
తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఇటీవల 155 ఇంకుడు గుంతలు తవ్వించారు. అలాగే పలువురి ఇంటి యజమానులను ప్రోత్సహించి సొంతంగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేయించడం జరిగింది.
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్�
NREGS | మంథని, ఏప్రిల్ 26: తాము కష్టపడి పని చేసే దానికి విలువ లేకుండా కూలీ డబ్బులు తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఉపాధి హామీలు కూలీలు ఎంపీడీవో, ఈజీఎస్ కార్యాలయాల సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు.
Nregs | దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, నిర్వీర్యం చేసే పరంపర జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటికే ఏటేటా ఈ పథకంలో భాగంగా చేపట్టాల�
Nizamabad | ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్ర�
CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన �
మండలంలోని బాకారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి తహసీల్దార్ గౌతమ్కుమార్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామాల్ల