గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్�
రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర�
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : ఆయూష్ మాప్ అప్ విడత కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయూష్ యూజీ కన్వీనర్ కోటా సీట్లకు మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సోమ�
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో, ఆయా పరీక్షల్లో మొత్తం మార్కుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతం గ్రూప్-1లో రాత పరీక్షకు 900, ఇ
జిల్లా జడ్జీల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2022 ఏడాదికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 13 జిల్లా జడ్జీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు
పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 2022 -23 విద్యాసంవత్సరానికి గాను జూలై 21, 22న లాసెట్ నిర్వహిస్తారు
హైదరాబాద్ : తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 30న పాలిసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : ఆల్ ఇండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను
కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
సమస్యను మూలాల్నించి అర్థం చేసుకోవటం, సమస్యను శాశ్వతంగా పరిష్కరించటం ముఖ్యమంత్రి కేసీఆర్ ైస్టెల్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన మరోమారు దీనిని రుజువుచేసింది. ఒకటి కాదు.. రెండు క
CM KCR | నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ