రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు స�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో 175 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. టౌన్ప్లానింగ్ విభాగంలో భర్తీచేయనున్న ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ
హైదరాబాద్ : ములుగు అటవీ కళాశాలల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క�
యువతకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆ�
సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మం�
జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చ
మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు
రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ చీ
త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు ఉద్యోగార్థులు సంసిద్ధం కావాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగ�
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫ