తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని దవాఖానాల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు డాక్టర్లు, ఆర్టీసీ హాస్పిటల్లో 7 స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం �
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పీజీఆర్ఆర్సీడీఈ �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణప్రాంత విద్యార్థులకు వరంగా మారుతున్నది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 80 సీట్లు భర్తీ చేయన�
మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్కు తగు ఆదేశాలు జారీ చేశార
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సులో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల పారదర్శకత కోసం 2016 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను అందుబాట�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచ�
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అనంతరం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి మొద�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
సార్వత్రిక సమరంలో భాగంగా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగో విడుతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి నిజామాబా�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి,
పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచే మొదలు కాబోతున్నది. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ రానుండగా, ఆ వెంటే దరఖాస్తుల ప్రక్రియ షురూ కానున్నది. సెలవు రోజులు మినహా ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్య
లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం ఏఆర్ఓలు, సెక్టార్�
కేంద్రీ య విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ప్రవేశాలు, రెండు నుంచి పదో తరగతి దాకా ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
: మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వ�