ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేస్తూ ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు శుక్రవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా..
ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపా�
అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేవబోతున్నది. రేపటి నుంచి నామినేషన్ల దాఖలు కానున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలోనే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ద
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.