రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖలోని ఇంజినీరింగ్ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ రజాక్ శుక్రవారం తెలిపారు. 47 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరక�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది.
తన సహోద్యోగినితో సీక్రెట్ ఎఫైర్ కలిగి ఉన్నారన్న కారణంగా నెస్లే సంస్థ తన సీఈవో లారెంట్ ఫ్రెయిక్స్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ సంబంధం గురించి ఆయన కంపెనీకి తెలియజేయలేదని, ఇది నియమాల ఉల్లంఘన అని సోమవ
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొంది.
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల కోసం శనివారం హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వాహనాలతో కూడిన బృందాల కోసం రూ. 20కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
GHMC | ప్రభుత్వం బార్లకు నోటిఫికేషన్ జారీ చేసిందని, అసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి సీ నవీన్చంద్ర, పటాన్చెరు ఎక్సైజ్ ఎస్హెచ్వో పరమేశ్వర్ గౌడ్లు కోరారు. జీహ�
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బ�