ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొంది.
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల కోసం శనివారం హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వాహనాలతో కూడిన బృందాల కోసం రూ. 20కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
GHMC | ప్రభుత్వం బార్లకు నోటిఫికేషన్ జారీ చేసిందని, అసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి సీ నవీన్చంద్ర, పటాన్చెరు ఎక్సైజ్ ఎస్హెచ్వో పరమేశ్వర్ గౌడ్లు కోరారు. జీహ�
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బ�
పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భూములను సేకరిస్తున్నది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం దుద్యాల, లగచెర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండ తండా, పులిచె�
Indus Water Treaty : 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే భారత సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్థాన్కు కూడా ఆ నోటీఫికేషన్ చేర వేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వాటర్ ట్రీటీని స
త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను సైతం ఊడబీకిందని గీత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Election) షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదల క�
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి