ఉస్మానియా యూనివర్సిటీ, మే 4: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా�
హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భా
Supreme Court | ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ (సవరణ) చట్టం కింద ఫ్యాక్ట్ చెక�
CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి.
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవ్సరంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ
ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.
నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం