రాష్ట్రంలో 2024-25 విద్యాసంవ్సరంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ
ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.
నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం
ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు పది రోజులే ఉండగా.. కొత్త పాలకవర్గాల ఎన్నికకు ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు నోటిఫికేషన్ రానుండగా ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 20 వరకు వీటీజీ సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది’ అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామ�
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్త�
HCA Elections | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. ఎలక్టోరల్ అధికారి వీఎస్ సంపత్..హెచ్సీఏ ఎన్నికలకు సం�