Kim Jong Un: కిమ్ తన కూతురుతో కలిసి మిలిటరీ బాంక్వెట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్కు ఆయన భార్య కూడా హాజరైంది. విందుకు కూతుర్ని తీసుకువెళ్లిన కిమ్ను చూసి మిలిటరీ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
ఉత్తర కొరియా (North Korea) రాజధాని ప్యాంగ్యాంగ్ (Pyongyang ) నగరంలో అధికారులు ఐదు రోజుల లాక్డౌన్ విధించారు. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
North Korea | అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గేది లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న కిమ్ కింగ్డమ్.. మరోసారి బలప్రదర్శణకు దిగింది.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
UN council | ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (IC
North Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును పరీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ త�
North Korea | అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. ఈ నెల 3న ఏకంగా ఖండాతర క్షిపణిని (ICBM) పరీక్షించింది.
Ballistic Missile | ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 7.48 గంటల సమయంలో జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. దీంతో జపాన్ ప్రభుత్వం
Korea Missiles:ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఇవాళ పరస్పరం క్షిపణులను ఫైర్ చేశాయి. ఆ క్షిపణులు సమీప సముద్ర జలాల్లో పడ్డాయి. రెండు దేశాలు ఒకే రోజు మిస్సైళ్లను ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా
North Korea | ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్ సైన్యం ఓ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది