అమెరికాకు చెందిన అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలు ఉమ్మడి సైనిక శిక్షణ కోసం దక్షిణ కొరియా నౌకాశ్రయానికి చేరాయి. ఈ నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణిని ఉత�
North Korea | ఉత్తరకొరియా మరోసారి కొరియా స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం చేపట్టింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం
సియోల్: ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో.. ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లే
ప్యోంగ్యాంగ్: అణు యుద్ధానికి తాము సిద్ధమే అని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఆయన అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో ఆయన మాట్లాడారు. అమెరిక
North Korea | కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఉత్తరకొరియాలోని (North Korea) ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు.
North Korea | ఉత్తరకొరియాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. దేశంలో కొత్తగా లక్షా 86 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,86,094 మందికి జ్వర లక్షణాలు బయటపడ్డాయని
North Korea | కిమ్ కింగ్డమ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకే రోజు 2,96,180 మందిలో జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారన�
North Korea | ఉత్తర కొరియాను (North Korea) జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ �
North Korea | కిమ్ రాజ్యంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. 2019 చివర్లో చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ఇప్పుడు ఉత్తర కొరియాను (North Korea) వణికిస్తున్నది. దేశంలో మొదటి కరోనా కేసులు గురువారం నమోదయింది.
North Korea | ఉత్తర కొరియాలో (North Korea) మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేసినప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు నమోదవలేదు.
సియోల్: ఉత్తర కొరియా ఇవాళ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. తూర్పు తీరం దిశగా ఆ ప్రయోగం జరిగినట్లు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యోం�
సియోల్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ దక్షిణ కొరియాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ దక్షిణ కొరియా ఆర్మీ దాడికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ ఆర్మీని అణ్వాయుధాలతో తుడిచిపెట్టే�
ప్యోంగ్యాంగ్: అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించినట్లు ఇవాళ ఉత్తర కొరియా ప్రకటించింది. హాసాంగ్-17 మిస్సైల్ను తొలిసారి 2020లో ఆవిష్కరించారు. భారీ సైజు ఉన్న ఆ క్షిపణిని పరే�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల కావొస్తున్నది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అణు ముప్పుతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంద�