Viral video | అతను ఒక రెసిడెన్షియల్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉండి గురువారం రాత్రి సెక్యూరిటీ క్యాబిన్లో విశ్రాంతి తీసుకుంటున్న అతనిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు
దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
Noida | తుంటి ఎముక విరిగిందని ఆసుప్రతికి వెళితే వైద్యులు గుండె ఆపరేషన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ర�
CDAC Recruitment 2023 | ప్రాజెక్ట్ మేనేజర్ (Project Manager), సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి ఉత్తర్ప్రదేశ్ (UP) నోయిడా (NOIDA) లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ�
నోయిడా సరిహద్దు సమీపంలోని ఆగ్నేయ ఢిల్లీలోని పార్క్ వద్ద ఈ మంటలు వ్యాపించినట్లు పలువురు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. ఈ మంటలు, పొగలు నోయిడా నుంచి కూడా కనిపించినట్లు పేర్కొన్నారు.
IndiGo flight | ఇది విషాద ఘటన. ఓ ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తూ.. ఆకస్మాత్తుగా రక్తం కక్కున్నాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. బాధిత ప్రయాణికుడిని ఆస్పత్రికి తీ�
WHO | భారత్లో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
NRI | కుమార్తె వివాహం నిమిత్తం భారత్ వచ్చిన ఓ ఎన్నారైకి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణ సమయంలో చాలా విలువైన వస్తువులు కలిగిన ఓ బ్యాగ్ను పోగొట్టుకున్నారు. క్యాబ్లో హోటల్కు వెళ్లిన సదరు ఎన్నారై.. రూమ్కి వెళ�
ఒకవైపు కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తుండగా..మరోవైపు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ మాత్రం వచ్చే ఏడాది వెయ్యి మంది ఇంజినీరింగ్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు
Noida | ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 45లోగల సదాపూర్ గ్�
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రిమెడిసివిర్ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో తాము కొనుగోలు చేసినప్పటికీ అతడికి ఇవ్వలేదని తెలిపింది. చికిత్సలో వైద్యల నిర్లక్ష్యం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు గౌతమ్ బుద్ధ్ నగ