న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు స్కూళ్లలో 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఇది వెలుగుచూసింది.
నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93-ఏలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం ఆదివారం ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవ�
CNG price | దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెర
అతనికి ఓ గమ్యం ఉంది. ఆ గమ్యం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తన దిన చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. మరి అదేందో పొద్దున్నే రన్నింగ్ చేయొచ్చు కదా అ�
14 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యూపీలోని ఫతేపూర్కు చెందిన వ్యక్తికి నోయిడా సెషన్స్ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
లక్నో: ఒక బాలిక అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 15వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. ధనవంతులు నివాసం ఉండ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో నోయిడాకు చెందిన రాజు కోహ్లీ అనే వ్యక్తి, సీఎం యోగి ఆదిత్యనాథ్ గెటప్ వేశాడు. ఆ వేషధారణలో సెక్టార్ 11లోని పోలింగ్ బూత్�
లక్నో: ఒక చిన్నారిపై బలమైన పెంపుడు కుక్క దాడి చేసింది. అయితే దీనిని చూసి కూడా పట్టించుకోని యజమానితోసహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ ఘ�
న్యూఢిల్లీ : వృద్ధులతో వివాహం కోసం మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ముఠాను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏండ్ల బాలిక అదృశ్యమైన కేసులో రబుపురా పోలీసులు చేపట్టి�