కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది.
యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా �
జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య తలెత్తితే.. సంబంధిత అధికారులదే బాధ్యత అని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని, సాగునీటి సరఫరాను పర్యవేక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్�
మంజీర, గోదావరి నదులు మళ్లీ ఉప్పొంగాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో మిగులు జలాలను దిగువక�
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం ఎగువప్రాంతం నుంచి 6500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ(విద్యుత్ ఉత్పత్తి కేంద్రం) ద్వారా 2200 క్యూసె�
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, అంతే మొ
నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల విడుదల చేయడంతో ఇన్ఫ్లో ఒక్కసారిగా 30వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ను
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.
Nizamsagar Project | కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వస్తుండంతో ప్రాజెక్ట్ వద్ద జలకళ సంతరించుకుంది.
మహ్మద్నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఇండ్లలోకి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీన�