నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో అజయ్ అనే ఇంటర్ విద్యార్థి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే.
మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బిచ్కుంద మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన అజయ్(17) ఆదివారం మధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్ల కింది భాగంలో నీటిలో మున�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. ప్రాజెక్టు గేట్లను సుమారు మూడు నెలలపాటు ఎత్తి నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో మంజీరాలో భారీగా ఇసుక మేటలు
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మూడు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. వారం రోజులుగా కేవలం ప్రాజెక్టు ఆరో నంబర్ వరద గేటు ద్వారా మాత్రమే నీటి విడుదల కొనసాగింది. సోమవా�
నిజాంసాగర్ ప్రాజెక్టుకు మూడు నెలలపాటు భారీగా వరద వచ్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి నీటిని విడుదల చేశారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని అచ్చంపేట, మాగి, గోర్గల్, ఆరేపల్లి, బ్ర�
స్వచ్ఛత హీ సేవా స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ పాండే శుక్రవారం సందర్శించారు.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది.
యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా �
జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య తలెత్తితే.. సంబంధిత అధికారులదే బాధ్యత అని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని, సాగునీటి సరఫరాను పర్యవేక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్�
మంజీర, గోదావరి నదులు మళ్లీ ఉప్పొంగాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో మిగులు జలాలను దిగువక�