మండలంలోని అమ్రాద్ తండాలో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. తండాలోని ముగ్గురు అన్నదమ్ములపై అదే తండాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం విషయంలో కత్తితో దాడిచేశాడు. తండా నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ ఘటన
Nizamabad News | దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి జెండా ను ఎగురవేసినందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
మండలంలోని ముల్లంగి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బడుగు సత్యం ఆధ్వర్యంలో పార్టీ బూత్ కమిటీలను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.