అపూర్వ పథకానికి ఇక్కడే పునాది రాయి 2015లో మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకాన్ని సదాశివనగర్లో ప్రారంభించిన కేసీఆర్ స్వరాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం కోటీ 24లక్షలతో సదాశివనగర్ పాత చెరువు పూడికతీత
ఖలీల్వాడి : గీతావృత్తిని ఆధునీకరించి పరిశ్రమగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత పనివారాల సంఘం మూడవ జిల్లా మహాసభను ఆయన ప్రారంభించారు. కా�
రైతులు ఆందోళన చెందొద్దు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాక్లూర్, అక్టోబర్ 30: యాసంగిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న�
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి వెళ్లే రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను శనివారం రాష�
సీఎం కేసీఆర్ సహకారంతో కొత్త గోడౌన్ల నిర్మాణం బాల్కొండ నియోజకవర్గంలో కనిపించని బీడుభూమి కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో పుష్కలంగా సాగునీరు భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులను ప్రా�
తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ రైతు ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం అందుకే మోటర్లకు మీటర్లను ఒప్పుకోలేదు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి సమక్షంలో బీఎస్పీ నుంచి 150 మంది టీఆర్ఎస్లో చేరిక వేల్పూర్, అక్టో�
మార్కెట్లో రూ.8వేలు దాటుతున్న క్వింటాలు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడడమే కారణం రెండేండ్లుగా పత్తి సాగు చేయాలని చెబుతున్న సర్కారు అనూహ్యంగా ఉమ్మడి జిల్లాలో భారీగా పడిన పోయిన సాగు తెల్ల బంగారం సాగు చేసిన �
ప్రభుత్వం మందలించినా టీయూలో అదే ధోరణి వీసీ, రిజిస్ట్రార్ వ్యవహారంపై సర్వత్రా చర్చ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వర్సిటీలో హడావుడి నేడు తెలంగాణ యూనివర్సిటీలో �
వాహనాల తనిఖీలో పట్టుకున్న పోలీసులు వీటి విలువ రూ.15.5 లక్షల పైమాటే.. వివరాలను వెల్లడించిన డీసీపీ అరవింద్బాబు ఇందూరు, అక్టోబర్ 29 : నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నిషేధిత గుట్క
హాజరైన త్రిసభ్య కమిటీ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 1న మళ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటి విడుదల మెండోరా, అక్టోబర్ 29 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలో నిర్మించ�
కుక్కల దాడిలో ఐదుగురు పిల్లలు సహా 17మందికి తీవ్ర గాయాలు బిచ్కుందలో ఘటన.. బాన్సువాడ దవాఖానకు ఐదుగురి తరలింపు బిచ్కుంద, అక్టోబర్ 28 : రెండు పిచ్చికుక్కల దాడిలో 17 మంది గాయపడ్డ సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద �
గూడ్స్ రైలు ఢీకొని 50 గొర్రెలు మృతి వేల్పూర్ మండలం అంక్సాపూర్-కుకునూర్ గ్రామాల మధ్య ప్రమాదం రూ.5 లక్షల వరకు నష్టం వేల్పూర్,అక్టోబర్ 28 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్-కుకునూర్ గ్
కరోనా సమయంలో ఢిల్లీలో విస్తృతంగా సేవలు మురికివాడల్లో వైద్య శిబిరాలు ఉత్తమ సేవలకు గాను ఎన్నో పురస్కారాలు.. నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన గోలి శ్రీనివాస్ ఆర్మూర్, అక్టోబర్ 28 : ఆర్మూర్ డివిజన్లోని వేల్ప