మద్దుల్ అటవీప్రాంతం గుండా ప్రయాణమంటేనే హడలెత్తుతున్న వాహనదారులు ధర్పల్లి, అక్టోబర్ 24 : మండలంలోనే మద్దుల్ అటవీ ప్రాంతం నుంచి ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తుతున్నారు. ధర్పల్లి నుంచి ఇందల్వాయి మధ్య ఉ�
డీసీఎం, కారు ఢీ : ఒకరి మృతి నలుగురికి గాయాలు కారు టైరు పేలడంతో ప్రమాదం ఇందల్వాయి సమీపంలో ఘటన ఇందల్వాయి, అక్టోబర్ 24 : మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కారు, డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిజామాబాద్ జిల్లాలో 71, కామారెడ్డిలో 42 సెంటర్ల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 27,588 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు �
గులాబీ పండుగ సందర్భంగా నేడు ప్లీనరీ హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగనున్న కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సమితి కీలక ఉపన్యాసం చేయనున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుక�
తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసిన నేల స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్తో పాటు నడిచిన ప్రజలు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీకి సబ్బండ వర్ణాల వెన్నుదన్ను ఏకగ్రీవాలతో రాజకీయచైతన్యానికి నాంది పలికిన ఇందూరు
త్వరలోనే పట్టాలెక్కనున్న మరో వినూత్న పథకం సొంత జాగలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం తొలి దశలో ఒక్కో సెగ్మెంట్కు వెయ్యి నుంచి 1200మంది ఎంపిక నిజామాబాద్, అక్టో
2006 నుంచి విధులకు గైర్హాజరవుతున్న స్కూల్ అసిస్టెంట్ చర్యలకు సిద్ధమైన విద్యాశాఖ ఫైనల్ నోటీసు జారీ చేసిన డీఈవో నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 22 : ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అధికారుల అనుమతి కానీ, కనీస సమాచార�
నిజామాబాద్ జిల్లాలో 60శాతానికి చేరిన విద్యార్థుల హాజరు శాతం కేసుల తగ్గుముఖంతో వీడుతున్న భయం ధైర్యం చేస్తున్న తల్లిదండ్రులు ఫీజుల వసూలుకే ఆసక్తి చూపుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు కొవిడ్ నిబంధనలు ఉల్ల�
నిరుద్యోగులకు ఎస్బీఐ ‘ఆర్ఎస్ఈటీఐ’ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులు డిచ్పల్లి, అక్టోబర్ 22: మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ ఈటీఐ) ఆధ్వర్యంల�
నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా కరోనా టీకాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా 360 బృందాల ఏర్పాటు 15 రోజుల్లో వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచన ఇంటింటికీ తిరుగుతూ అవగ�
వారి కుటుంబాలకు అండగా ఉంటాం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అమరులకు ఘనంగా నివాళులు పోలీసు అమరులకు ఘన నివాళి సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు ఇందూరు, అక్టోబర్ 21 : పోలీసు అమ�
సాగు, స్మగ్లింగ్పై యుద్ధం ప్రకటించిన సర్కారు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సాగు తగ్గినా ఆగని అక్రమ రవాణా గాంధారి, సదాశివనగర్, మోపాల్ మండలాల్లో అత్యధికంగా సాగు కేసులు రైతన్నల ముసుగులో అడ్డదారులు త�
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్: మానవత్వాన్ని కాపాడి మనిషిలో మంచిని పెంచేందుకే ఆలయ నిర్మాణాలు చేపడుతారని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచ