అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఇందూరు : శాంతి భద్రతల పరిరక్షణకు అమరులైన పోలీసు జవాన్ల సేవలు, వారి త్యాగాలు మరువలేమని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువార�
మల్లారం గండి వద్ద ఆటో బోల్తా ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం మరో ముగ్గురికి తీవ్రగాయాలు జిల్లా దవాఖానకు తరలింపు పరారీలో ఆటోడ్రైవర్ నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 20: నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేష�
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం ప్యాసింజర్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడి�
ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ 14 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణకు సన్నద్ధం త్వరలోనే తెరుచుకోనున్న కొనుగోలు కేంద్రాలు దిగుబడి అంచనాల ప్రకారం పౌరసరఫరాల శాఖ సంసిద్ధత నిజామాబాద్�
టీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాల వారీగా సమీక్ష నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నేతలతో పూర్తయిన భేటీ క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతులపై �
దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసులు ఆరు డిపోల పరిధిలో సమకూరిన ఆదాయం రీజినల్ మేనేజర్ సుధాపరిమళ ఖలీల్వాడి అక్టోబర్ 19: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి నిజామాబాద్ రీజియన్ పరిధిలో సుమారు �
రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ రైతులు దళారులను ఆశ్రయించవద్దు కష్టకాలంలోనూ ఆగని సంక్షేమపథకాల అమలు బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం బీర్కూర్, అక్టోబర్ 17 : యాసంగి సీజన్లో రైతులు ఆ�
ఈ నెల 23న దుబాయ్లో పూలపండుగ లైట్షో బుర్జ్ ఖలీఫా భవనంపై విద్యుత్ కాంతుల్లో ప్రదర్శన హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు జాగృతి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్న ఏర్పాట్లు తెలంగాణ సంస్కృ�
కరోనా సంకెళ్లను తెంచుకున్న పండుగ సంబురం గత ఏడాది కరోనాతో మార్కెట్లలో అల్లకల్లోలమైన స్థితి దసరా పర్వదినంతోవిపణుల్లో భారీగా వ్యాపారాలు జోరుగా సాగిన దుస్తులు, వాహన, మద్యం అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట�
గ్రామంలో పచ్చదనం కోసం పరితపిస్తున్న ఆ ముగ్గురు ట్రీ గార్డులు అందజేసిన రిటైర్డ్ టీచర్, ప్రజాత్రినిధి భర్త ఆకు రాలినా ఆవేదన చెందే ఆకుల దేవన్న కమ్మర్పల్లి, అక్టోబర్ 17 : గ్రామంలో పచ్చదనం కోసం ఆ ముగ్గురు ప�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి వర్ని : మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు పోచ�
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ధర్పల్లి : పార్టీ కోసం పని చేస్తూ అనారోగ్య కారణాలతో అసువులు బాసిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష
రోడ్లకు ఇరువైపులా పెరిగిన మొక్కలు ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం ‘హరిత’ స్ఫూర్తి.. పచ్చదనం పెంపుపై ఆసక్తి కోటగిరి అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్�
రాయితీ గొర్రెల యూనిట్ ధర రూ.50 వేలు పెంపు రూ.1.25లక్షల నుంచి రూ.1.75లక్షలకు చేరిన యూనిట్ విలువ ఒక్కోయూనిట్పై ప్రభుత్వ రాయితీ రూ.93వేల నుంచి లక్షా 31వేలకు పెంపు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా మార్పులు గొర్రెలక�