సీఎం కేసీఆర్ నిర్ణయానికి ఉద్యోగుల మద్దతు పచ్చదన ఉద్యమంలో ప్రతిఒక్కరికీ భాగస్వామ్యం హరితహారానికి గ్రీన్ఫండ్తో శాశ్వతంగా రక్షణ చర్యలు నిధికి డబ్బులు జమ చేసేందుకు సై అంటున్న సబ్బండ వర్ణాలు త్వరలోనే �
రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన శ్రీనివాస్ కిడ్నీ మార్పిడికి రూ.14 లక్షలు అవసరం: వైద్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు ఖలీల్వాడి, అక్టోబర్ 2: అనారోగ్యం ఆ పేద కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది.
పిట్లం/బిచ్కుంద/తాడ్వాయి/విద్యానగర్, అక్టోబర్ 3 : పిట్లం మండలకేంద్రంతోపాటు చిన్నకొడప్గల్ గ్రామంలో మహిళలకు ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ చీరలను ఆదివారం పంపిణీ చేశ�
మెండోరా, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వి
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని: రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న స్థానంలో ఉండి బతుకమ్మ చీరలను కానుకగా అందచేస్తున్నారని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేల్పూర్, అక్టోబర్ 2: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర మంత్రి వేము
చట్టాల అవగాహనే ధ్యేయం పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, అక్టోబర్ 2 : ప్రతి పౌరుడికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పాన్
మంజీర, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ముంపు గ్రామాలు మెల్లగా తేరుకుంటున్నాయి. వరద ధాటికి రెంజల్ మండలంలో కందకుర్తి-ధర్మాబాద్ ప్రధాన రహదారి ఇలా మిగిలింది. రెంజల్/బోధన్ రూర
మహిళా సంఘాలకు రుణాల పంపిణీ పంపిణీ లక్ష్యం రూ.831 కోట్లు ఇప్పటి వరకు 47 శాతం పూర్తి నిజామాబాద్ జిల్లాలో 21,817 స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధిలో సెర్ప్ మహిళా సంఘాలు ప్రగతి సాధిస్తున్నాయి. సెర్ప్ సంఘాలకు బ్
అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకెళ్తుందిమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్
కామారెడ్డి జిల్లాకు తరలివస్తున్న జూట్ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ ఒప్పందం కలిసి వచ్చిన జాతీయ రహదారి.. రైల్వే మార్గంతో రవాణా సౌలభ్యం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు �
వర్మి కంపోస్టుతో నేలలో సారం పెరుగుదల పంటల ఆరోగ్యానికి దోహదం పురుగు మందు అవసరం తగ్గుదల నేలను సహజ పద్ధతిలో సారవంతం చేసేందుకు వానపాములు (ఎరలు) ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే వానపాములను రైతుమిత్రులుగా చెప్ప�
తగ్గని గోదావరి ఉధృతి నీటిలోనే మంజీర తీరం పంటలు ఖండ్గామ్ వద్ద ఉధృతంగా వరద హంగర్గాకు వీడని ముప్పు బోధన్/బోధన్ రూరల్/రెంజల్, సెప్టెంబరు 30: వర్షాలు తగ్గిపోయినప్పటికీ, మంజీరా నదిలో వరద ఉధృతి మాత్రం తగ్గ�