సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ నిజామాబాద్ లీగల్ : ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగ�
ఐదు ఐసీయూ బెడ్లు బీపీ, ఆక్సిజన్ లెవల్ పరీక్షించేందుకు మానిటర్ల ఏర్పాటు మంత్రి వేముల కృషికి జనం ఫిదా మోర్తాడ్ సీహెచ్సీలో రూ.54లక్షలతో ఆక్సిజన్ తయారీ, బాటలింగ్ యూనిట్ ఏర్పాటు మంత్రి వేముల ప్రశాంత్�
గ్రామస్తుల ఐక్యతతో దినదినాభివృద్ధి తడి,పొడి చెత్తపై కొత్త యాప్ ఇక్కడే.. పల్లెప్రగతిలో ముందంజ మండలంలోనే ఉత్తమ జీపీగా అవార్డు గ్రామాల్లో నిస్వార్థం పెరిగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్వార్థంతో గ్ర
ఎస్సారెస్పీలోకి 70,580 క్యూసెక్కుల ఇన్ఫ్లో 20 వరద గేట్ల ద్వారా నీటివిడుదల నిజాంసాగర్లోకి 12,500 క్యూసెక్కులు రెండు గేట్లు ఎత్తి మిగులు జలాలు దిగువకు.. మెండోరా/నిజాంసాగర్, సెప్టెంబర్ 22: ఉమ్మడి జిల్లాలోని శ్రీ�
అందుబాటులోకి టెలీమెడిసిన్ విధానం స్థానికంగానే ప్రత్యేక వైద్యనిపుణుల సేవలు పొందే అవకాశం ఆరు రోజుల పాటు అందుబాటులో ప్రత్యేక డాక్టర్లు జిల్లా దవాఖానలో ప్రారంభించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఖలీల్వాడి, స
దివ్యాంగుడిని కారులో ఇంటికి పంపించిన మంత్రి వేల్పూర్ : పెన్షన్ మంజూరు చేయాలని వచ్చిన దివ్యాంగుడి బాధను తెలుసుకుని చలించిన రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. వివర�
జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 19 : చట్టాలను చదవడంతో చట్టపరిజ్ఞానం పెంపొందుతుందని, ఆ విజ్ఞానం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస�
అట్టహాసంగా విద్యాసంస్థల పునఃప్రారంభంపాఠశాలల వద్ద సందడి వాతావరణం నిజామాబాద్ సిటీ/ విద్యానగర్, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బుధవారం అట్టహాసంగా పునఃప్రార