శక్కర్నగర్, జూన్ 2: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్పై, మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర�
నర్సరీల ఏర్పాటుతో పలువురికి ఉపాధికొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న రైతులు ఆర్మూర్, మే 26: ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై దృష్టికి పెడుతున్నారు. దీంతో పెరుగుతున్న కూరగాయలు, పండ్ల వినియోగంపై ఎక్కువ మక్కువ చూ
ప్రత్యామ్నాయ పంటలపై రైతన్న చూపు పసుపు, మక్కజొన్న, పుదీన, కొత్తిమీర, జొన్న సాగుపై ఆసక్తి వాణిజ్య పంటల సాగుతో లాభాలు ఆర్జిస్తున్న అన్నదాతలు ఆదర్శంగా నిలుస్తున్న మైలారం గ్రామస్తులు ధర్పల్లి, మే 26: ప్రస్తుతం �
సూచనలు అందజేస్తున్న వాతావరణ శాఖమొబైల్ యాప్లో వర్షాల వివరాలు కోటగిరి, మే 26: వ్యవసాయంలో సాగు సేవల కోసం భారత వాతావరణ శాఖ ప్రత్యేకంగా యాప్లను రూపొందించింది. దీని ద్వారా రుతు పవనాల రాక, వర్షపాతం వివరాలను రై�
స్నేహితుడి కోసం మొదలెట్టి.. 89సార్లు రక్తదానంఎంతోమంది ప్రాణాలు కాపాడిన చంద్రశేఖర్ ఇందూరు, మే 25:రక్తదానం అంటేనే భయపడుతుంటారు కొందరు. ఒక్కసారి దెబ్బ తగిలి కొంచెం రక్తస్రావమైతే ఆందోళన చెందుతుంటారు. కానీ సం�
సాగుతో భూసారం పెరుగుదలఎరువుల ఖర్చు తగ్గుదలరైతులకు మేలు భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. అందుకోసం చాలా మంది రసాయన ఎరువులు వాడుతుంటారు. దీంతో నేలల్లో పోషకాలు లోప�
సమస్యలుంటే మాకు చెప్పండికొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, మే 25: ‘ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా..? మీకు మందులు ఇస్తున్నారా.. మీ ఆరోగ్య విషయ�
ఉదయం 10 దాటాక రోడ్డెక్కితే బండి సీజ్ ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు కామారెడ్డిలో 991, నిజామాబాద్లో 5000 వాహనాలు సీజ్ నిజామాబాద్లో 965, కామారెడ్డిలో 4వేల లా
వేల్పూర్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/డిచ్పల్లి/ధర్పల్లి/కోటగిరి, మే 6: మండలంలోని ఆయా గ్రా మాల్లో రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను ప్రజాప్రతినిధులు గురువారం పంపిణీ చేశారు. పచ్చలనడ్కుడ, వేల్పూ ర్, పడగల్, అంక
సిరికొండ, ఏప్రిల్ 21: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సిరికొండ సర్పం చ్ ఎన్నం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పి�