పదేండ్ల క్రితం గండిపడిన ముత్తకుంట చెక్డ్యాముకు మోక్షంకంపా నిధుల కింద రూ. 6 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వంపూర్తయిన చెక్డ్యాం పునరుద్ధరణ, అలుగు నిర్మాణంఅటవీ ప్రాంతంలోని జీవాలకు అందుబాటులోకి తాగునీరుభూ�
నష్టాల భర్తీకి ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గంఅదనపు పెట్టుబడి లేకుండానేఆదాయం ఆర్జిస్తున్న సంస్థప్రజల నుంచి మంచి స్పందనరాబడుతున్న సరికొత్త ఆలోచనలువస్తు, సరుకు రవాణాలో తగిన జాగ్రత్తలునిజామాబాద్ రీజియన్
వివిధ పద్ధతుల్లో చర్యలు చేపట్టాలి తక్కువ నీటి నిల్వలతో సమస్యలు ఉత్పన్నం శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలి: డాక్టర్ సురేశ్ రుద్రూర్, ఆగస్టు 7:మన రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట. ఎక్కువ మంది రైతులు వరి పంటను
సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకానికి దండిగా దరఖాస్తులు రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకానికి విశేష స్పందన ఉమ్మడి జిల్లాలో సుమారు 4వేల సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లు ఇప్పటి వరకు 2,323 దరఖాస్
కామారెడ్డి టౌన్, జూలై 27: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంపై మంగళవారం స్థా
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 2013 తర్వాత తొలిసారిగా భూముల విలువల్లో సవరణ మార్కెట్ వాల్యూకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రాంతాల ప్రాధాన్యతలను బట్టి స్లాబుల నిర
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
బిడ్డలకు మొదటి హీరో తండ్రే! నడక, నడత నేర్పేదీ ఆయనే.. నేడు ఫాదర్స్ డే బాన్సువాడ రూరల్, జూన్19:నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. ఈ రెండక్షరాల పదంలో వ్యక్తి జీవితం మొత్తం దాగి ఉంది. ప్రతి ఒక్కరి
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేత నేటి నుంచి తెరుచుకోనున్న మార్కెట్లు అన్లాక్లోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న నిపుణులు కమ్మర్పల్లి, జూన్ 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మే 12వ తేదీ నుంచి �
డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�
సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �
బోధన్, మే 2: పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగ�