స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు ఒకేసారి 30శాతం వేతనాల పెంపుతో ప్రజాప్రతినిధుల్లో హర్షం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 854 మందికి ప్రయోజనం బోధన్, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతిన�
ఎగువనుంచి మంజీరకు లక్ష క్యూసెక్కులు.. గోదావరి లోకి 4లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎస్సారెస్పీ చేరేసరికి 5లక్షల క్యూసెక్కులవుతున్న వరద వరద పరిస్థితిపై మంత్రి వేముల నిరంతర సమీక్ష వరద ఉధృతితో గోదావరి భీతిని గ
నాన్న జ్ఞాపకాల పచ్చనితోరణం సీఎం కేసీఆర్కు దుబ్బాకలో తెలుగు పాఠాలు చెప్పిన లక్ష్మీనరసింహశర్మ తండ్రి స్మృతిలో పుస్తకం రాసిన బాలశ్రీనివాసమూర్తి “జీవన హిందోళం”తో బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి అవధానాలు �
సాహిత్య రంగంలో రాణిస్తున్న తడపాకల్ విద్యార్థులు ఏర్గట్ల, సెప్టెంబర్ 29: ఆడి పాడే వయస్సులో అద్భుతమైన కవితలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తివంతులవుతున్నారు నిజామాబాద్ జిల్లా ఏ�
సోమవారం రాత్రి కురిసిన వాన జిల్లాను వణికించింది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా పలు రోడ్లు కొట్టుకుపోగా, ఇండ్లు కూలాయి. అనేకచోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్వాసితులను అధికా�
మంజీర, గోదావరి నదులకు పోటెత్తుతున్న వరద ప్రమాదకర స్థాయికి చేరిన కందకుర్తి త్రివేణి సంగమం పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ని�
దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నాం ఎస్సారెస్పీని పరిశీలించిన మంత్రి వేముల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశం మెండోరా, సెప్టెంబర్ 28: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల�
బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు : స్పీకర్ పోచారం ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన నిజాంసాగర్, సెప్టెంబర్ 28: రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలత
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్తో పాటు , మండలంలోని 18 గ్రామాల్లో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్లో�
సర్కారు బడి పునరుద్ధరణకు సమకూరిన నిధులు ప్రభుత్వ నిధులకు తోడు దాతల విరాళం రూ.4.7కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం సొంతంగా మరో కోటి విరాళంగా
ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ వర్ని : తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో రైతు సంక్షేమం సాధ్యమవుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. వర్ని వ్యవసాయ మ
గణనీయంగా పెరుగుతున్న అడ్మిషన్లు నిజామాబాద్ జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు చదువుతున్న విద్యార్థులు 8,276 మంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఫస్టియర్లో 4,400 మంది చేరిక గతంతో పోలిస్తే పెరిగిన సంఖ్య ఈ నెలాఖరు వరకు ప్రవేశా�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మెగా మేళా నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి మూడు రోజులపాటు నిర్వహణ ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తులన్నీ ఒకేవేదికపై.. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రద�