ముప్కాల్, నవంబర్ 9 : విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని డీఈవో దుర్గాప్రసాద్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వన్నెల్(బీ) గ్రామంలోని ప్రా�
ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్�
ధాన్యం సేకరణకు పకడ్బందీ వ్యవస్థ ఉభయ జిల్లాల్లో ఊపందుకుంటున్న కొనుగోళ్లు ధాన్యం రవాణాకు ఇబ్బంది కలుగకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో 801 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రతి రోజూ సమీక్షిస్తున్న మంత్రి వేముల యంత్�
రహదారి నిర్మాణంతో ఇబ్బందులు తొలగాయి.. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పెద్ద ఏడ్గి నుంచి గుల్లతండా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంపై హర్షం పెద్దఏడ్గి నుంచి కంఠాలి వరకు పాదయాత్ర చేసిన షిండే నిజాంసాగర్, నవం
హాజరుకానున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ నుంచికోమన్పల్లి వరకు బైక్ ర్యాలీ వేల్పూర్, నవంబర్ 7: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు
గ్రామీణ ప్రజలకు జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ పిలుపు నిజామాబాద్ రూరల్, నవంబర్ 7 : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం తో పాటు న్యాయ సేవాధికార సంస్థ అం �
నిజామాబాద్ సిటీ/ఇందల్వాయి/ధర్పలి/బోధన్/ ఏర్గట్ల, నవంబర్ 7 : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న క్రిసెంట్ బా�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి చివరివారంలో ఆలయ బ్రహ్మోత్సవాలు బాన్సువాడ నియోజకవర్గంలో 68 కల్యాణ మండపాలు బీర్కూర్ నవంబర్ 6 : తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఉన్న కిరీటం మాదిరిగా తిమ్మాపూర్ క�
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్రావు బాధ్యతలు స్వీకరించినఐఎంఏ జిల్లా కార్యవర్గం ఖలీల్వాడి, నవంబర్ 6: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బాధ్యులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు
ఓటరు ముసాయిదా జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో ఓటర్లు19,39,229 మంది నిజామాబాద్లో13,14,593 మంది.. కామారెడ్డిలో 6,24,636 మందికి ఓటుహక్కు పట్టణ ప్రాంతాల్లో ఓటరుగానమోదైన ట్రాన్స్జెండర్లు జనవరిలో వెల్లడికానున్న ఓటరు తుదిజా
మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 21 మంది చిన్నారులకు వాంతులు, కడుపునొప్పి బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలింపు బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో ఘటన బీర్కూర్, నవంబర్ 6 : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంల�
పాడి రైతులకు సబ్సిడీ ద్వారా రుణాలు, దాణా పశువైద్య శిబిరాల నిర్వహణ పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు దినదినాభివృద్ధి సాధిస్తున్నవిజయ తెలంగాణ డెయిరీ సదాశివనగర్, నవంబర్ 6: పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ నాణ్యమ
నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి/జక్రాన్పల్లి/కోటగిరి/ఎడపల్లి(శక్కర్నగర్), నవంబర్ 6 : పోడు భూములను పంట సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అధి