మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచ
80 వేల బృహత్ ఉద్యోగ నియామక ప్రకటన వెలువడిన నేపథ్యంలో యువతీ యువకులు కాంపిటేటివ్ కసరత్తు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఎటుచూసినా సీరియస్గా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులే కనిపిస్త�
ఉమ్మడి జిల్లాలో 24 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కోరుకున్నచోట పోస్టింగ్కు అవకాశం నిజామాబాద్ క్రైం, మార్చి 11 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం
కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొన్నది. కొంత కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా ప్రిపరేషన్కు పదును పెడుతున్నారు.
తెలంగాణ, మహారాష్ట్రలో లారీలు, కార్లను దొంగిలించే ముఠాకు చెందిన ఇద్దరిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడితో పాటు నిజామాబాద్ నగరానికి చెందిన మర
కామారెడ్డి జిల్లాలో పెరుగనున్న ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే 7614 మంది రెగ్యులర్ ఉద్యోగులు కొత్తగా 1340 పోస్టులు మంజూరు రాజన్న జోన్లో 2403, మల్టీ జోన్లో 6800 ఖాళీల గుర్తింపు ఖాళీల భర్తీతో పాలనలో తొలగనున్న ఇబ్బందులు �
సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని జిల్లాలో గురువారం నిర్వహించారు. ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమ�
స్థానికులకే 95శాతం రిజర్వేషన్ అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు అన్యాయం… రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించడంలో కేసీఆర్ తీవ్ర కృషి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన సీఎం కేసీఆర్… నిజామాబాద్, మార్చి 9, (నమస్తే తె�
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్, మార్చి 8 : రాష్ట్రంలోని దళితులందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాలు
సీఎం కేసీఆర్ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని న్యూ అంబేద్కర్భవన్, మెడికల్ కళాశాలలో మంగళ వారం చీరలను పంపిణీ చేశారు.