రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తి
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరాలో స్వల్ప వరద మొదలైంది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అడపదడపా వానలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేర
వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగ
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు తప్పనిపరిస్థితిలో తిరిగి అదే ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి వస్తున్నది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ (Nizam Sagar Canal) తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి న
నిజాం సాగర్ ఆయ కట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1700 క్యూసె క్కుల చొప్పున నీటిని గురు వారం సాయంత్రం విడుదల చేసి నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
CM KCR | తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల
CM KCR | నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవ
ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది.
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వర గంగ జీవధారగా మారింది. ఆయకట్టు రైతుల కన్నీటి కష్టాలను తీర్చి.. రెండు పంటల సాగుకు కొండంత భరోసానిచ్చింది.
సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్ద్దనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�