నిజాం సా గర్, ఫిబ్ర వరి 1: నిజాం సాగర్ ఆయ కట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1700 క్యూసె క్కుల చొప్పున నీటిని గురు వారం సాయంత్రం విడుదల చేసి నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు
మూడు విడుత లో ్ల 6.60 టీఎంసీ ల నీటిని విడుద ల చేశా మని, ప్రస్తుతం నాలుగో విడుత నీటిని ప్రారంభించామన్నారు. పది రోజు ల పాటు నీటి విడుదల కొనసాగుతుం దని, ఆయ కట్టు రైతులు పొదుపుగా వినియోగించు కోవాలని కోరారు. ప్రస్తుతం 1400.50 అడు గులు (11.89 టీఎం సీల) నీరు నిల్వ ఉన్న దని తెలి పారు.