గత ఏడాది వరదలకు మోరంచవాగు ఉప్పొంగింది. దీంతో మోరంచపల్లి గ్రామం నీట మునిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వాగుపై ఉన్న మోరంచ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) పనికిరాకుండా పోయింది. ఫలితంగా ఈ ప్రాజ�
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేది స్తామని జిల్లా వ్యవసాయా ధికారి కల్పన అన్నా రు.
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�
యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, క�
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికలకు ముం దు ఇచ్చిన మాట మేరకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెటుబడి సాయం అందక పంటల సాగుకు మునుపటి మాదిరిగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగ�
నిజాం సాగర్ ఆయ కట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1700 క్యూసె క్కుల చొప్పున నీటిని గురు వారం సాయంత్రం విడుదల చేసి నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజె క్టు నుంచి ప్రధాన కాల్వకు బుధవారం రాత్రి ఆమె నీటిని విడుదల చేశారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క�
వ్యవసాయ, ఉద్యానపంటల సాగుకు చిరునామాగా ఉన్న ఖమ్మం జిల్లాలో తొలిసారిగా యాసంగి సాగు కనిష్ఠస్థాయిలో కనిపిస్తున్నది. భిన్నపంటల సాగుకు కేరాఫ్గా మారిన జిల్లా రైతాంగం ఈ సంవత్సరం సాగు చేయలేక నానా ఇబ్బందులు పడ�
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచడమే ప్రభుత్వ ధేయమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి,
జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది.
వ్యవసాయశాఖ అధికారులు యాసంగి పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1,95,992 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మక్కజొన్న పంటలు ఉంటాయని �