దండేపల్లి, మార్చి 21 : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేది స్తామని జిల్లా వ్యవసాయా ధికారి కల్పన అన్నా రు.
గురువారం పలు గ్రామాల్లో దెబ్బతిన్న మక్క పంటలను స్థానిక అధికారులతో కలిసి పరిశీ లించారు. ఆమె మాట్లా డుతూ రానున్న నాలుగు రోజుల్లో క్షేత్రస్థాయిలో రైతుల వారీగా పంట నష్టం సర్వే పూర్తి చేస్తామ న్నారు. ఈ కార్య క్రమంలో మండల వ్యవసాయాధి కారి అంజిత్ కుమార్, ఏఈవో శరణ్య, రైతులు ఉన్నారు.