పంట పండించే రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట వేసినప్పటి నుంచి సాగునీరు అందక.. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నా తీరా చేతికొచ్చే సమయంలో పరీక్ష పెడుతున్నది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వరి, మ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు ఆస్తినష్టం జరిగింది. గాలిదుమారంతో విద్యుత్ స్తంభాలు నేలకూలడం, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. నిన్నమొన్నటి వరకు నీళ
రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఈ ఏడాది యాసంగి కలిసి రాలేదు. అనావృష్టి పరిస్థితుల్లో నానా కష్టాల నడుమ యాసంగి పంటలను పండించిన రైతన్నలను అకాల వర్షాలు మరింత ఆగం చేశాయి. కరువు పరిస్థితుల్లో అరకొర దిగుబడులపై ర
అకాల వర్షం రైతును అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వాన అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడింది.
కష్ట కాలంలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతోపాటు వడగండ్లు, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నది.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల నష్టం వివరాలను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేది స్తామని జిల్లా వ్యవసాయా ధికారి కల్పన అన్నా రు.