నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్�
నిజాం సాగర్ ఆయ కట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1700 క్యూసె క్కుల చొప్పున నీటిని గురు వారం సాయంత్రం విడుదల చేసి నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క�
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్లో ముందస్తు పంట సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందు