సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
Minister KTR | కామారెడ్డి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా( Kamareddy Dist )లో పర్యటిస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిజాం సాగర్ బ్రిడ్జి( Nizam Sagar Bridge )ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డ�
Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 86,270 క్యూసెక్కుల
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సి�
Sriram sagar | భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయంలోకి 2,45,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 34 గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కుల నీటిని దిగువకు
నిజామాబాద్ : ఈ వానా కాలం సాగుకు సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టుకు శనివారం సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడలోని తన నివా
Nizam Sagar | ఎల్లారెడ్డి మండలం మాలన్ఖేడ్లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేటకు చెందిన
Dalit Bandhu | దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు
స్పీకర్ పోచారం | వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.
ప్రపంచంలోనే మహా నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో చరిత్ర సృష్టించింది. కొండపోచమ్మ రిజర్వాయర్నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కే �