కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �
న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని,
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను 2024 నాటికి అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, జైపూర్ మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం తన కల అని కేంద్ర రోడ్డు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్, సిక్కి�
17,568 కోట్లతో రోడ్ల అభివృద్ధి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణలో ఏడేండ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందని �
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న 31 జాతీయ రహదారుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్తో కలిసి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేలకు మహర్దశ పట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,401 కోట్లతో మొత్తం 741 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం 51 రోడ్లు ఒక్క ఏపీలోనే నిర్మించడం ద్వారా ఇతర
హిజాబ్ వివాదం చిన్న అంశం అని, అయితే ఇలాంటి వివాదాలు సమాజానికి అంత మంచిది కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అన్ని మతాలను అందరు ప్రజలు గౌరవించాలన్నారు.
బుందేల్ఖండ్కు డిఫెన్స్ కారిడార్ రాజకీయమే మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు రావు హైదరాబాద్ వ్యూహాత్మకంగా సురక్షిత ప్రాంతం రక్షణ రంగానికి హైదరాబాదే అత్యంత అనువు మెరుగైన వాయు, రైల్వే వ్యవస్థను ఏర్ప�
అమరావతి: కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన “పీఎం గతిశక్తి వర్చువల్ సదస్సు”లో ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా పౌర �