Akshay Kumar Ad: కార్లలో భద్రత కోసం ఆరు ఎయిర్బ్యాగ్స్ ఉండాలంటూ హీరో అక్షయ్కుమార్తో ఓ యాడ్ను రూపొందించారు. అయితే ఆ వాణిజ్య ప్రకటనను కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట
Union Minister Nitin Gadkari | ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ను.. కార్లలో సీట్బెల్ట్ అలారం రాకుండా ఉండేలా రూపొందించిన పరికరాలను విక్రయించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్న�
Nitin Gadkari | కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఓ మిత్రుడు సలహా ఇచ్చాడని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, దీనికి తాను ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ అని సమాధానం చెప్పినట�
న్యూఢిల్లీ: తన ప్రసంగాలు, వ్యాఖ్యలను వక్రీకరిస్తే సహించబోనని అలాంటి వ్యక్తులపై చట్టపర చర్యలకు కూడా వెనుకాడనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా హెచ్చరించారు. ‘నా పదవి గురించి నాకు చింతించలేదు’ అని �
Nitin Gadkari | కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఏం చెప్పినా చేయడానికి ప్రభుత్వాధికారులు సిద్ధంగా ఉండాలని, కేవలం yes sir మాత్రమే
నాగపూర్: రాజకీయాలను వదిలేయాలన్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజకీయాల కన్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. నా
క్యాపిటల్ మార్కెట్లకు వెళ్తాం న్యూఢిల్లీ, జూలై 12: క్యాపిటల్ మార్కెట్లకు పోయి అక్కడ పోగేసుకున్న సొమ్ముతో దేశంలో రోడ్లు వేస్తామని కేంద్రంలోని మోదీ సర్కారు చెప్తున్నది. రోడ్డు ప్రాజెక్టుల కోసం క్యాపిటల�
న్యూఢిల్లీ, జూలై 9: రానున్న ఐదేండ్లలో దేశంలో పెట్రోల్ వినియోగం నిలిచిపోనున్నదని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా చెప్పారు. శిలాజ ఇంధనాల వినియోగంపై నిషేధం ఉండొచ్చన్నారు. మహారా�
బీజేపీలో త్రిమూర్తులుగా వెలుగొందుతున్న నరేంద్ర మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాకు తృటిలో తిరుగుబాటు తప్పిందా? ఓ బలమైన వర్గం వీరికి ముచ్చెమటలు పట్టించిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అది లావాలా ఎగిసి�
నిద్రలోనే తుది శ్వాస వ్యాపార దిగ్గజం మృతిపై పలువురి సంతాపం ముంబై, జూన్ 28: దేశీయ వ్యాపార దిగ్గజం షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ(93) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన నిద్రలోనే తుది శ్వాస వి�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రకటన చేశారు. కారు సామర్ధ్యాన్ని తెలియజేసే పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ ఎన్సీఏపీ ద్వారా ఇండియాలో తయారయ్యే వాహనాలకు ఇక నుంచి స్టా�
ఒక ఏడాదిలోనే దిగివస్తాయన్న గడ్కరీ న్యూఢిల్లీ, జూన్ 17: పెట్రో వాహనాల ధర స్థాయికే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక ఏడాది సమయంలోనే ఈవీల ధరలు ద�
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్